Sunday, April 24, 2011

సత్య సాయి బౌతికంగా ఇకలేరు

 
సత్య సాయి బాబా బౌతికంగా లేరు కాని భక్తుల హృదయాల్లో నిలిచి ఉన్నారు. స్వామి అందరిని మంచి మార్గంలో నడిపేవారు. 
ఇప్పటి చదివే పిల్లలకు మంచి ప్రవర్తనను భోదించేవారు. ఈ నాటి పిల్లలు పెద్దవాళ్ళను, తల్లిదండ్రులను గౌరవించాలని పదే పదే చెప్పేవారు. స్వామి భక్తీకి మన దేశస్థులే కాకా ఇతర దేశాలు వారు కుడా స్వామికి చేరువు ఇయ్యారు. 


స్వామి సూక్తులు మనలో ఎప్పటికి నిలిచిపోవాలి. ఈ విషాదం నుండి కోలుకోవడం కొంచెం కష్టమే. స్వామి ఆత్మకు శాంతి కలగాలి. 
బాబా ఆత్మకు 2 నిమిషాలు మౌనం పాటించాలి.